రేవంత్ది ద్రోహ చరిత్ర

-కేసీఆర్ మనోడు..రేవంత్ మందోడు -ఏపీకి నీళ్లు తాకట్టు పెడుతున్న ద్రోహం -పాలమూరులో మిగిలిన పనులు చేయలేదు -పరిగిలో రేవంత్ వ్యాఖలపై హరీష్రావు ఆగ్రహం సంగారెడ్డి, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7: ఎన్నికల సభల్లో ఎవరైనా ఏం మాట్లాడుతారు? రెండున్నరేళ్లలో ఇవి చేసినం, భవిష్యత్తులో ఇవి చేస్తం అని చెబుతుంటారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నడు.…
