మహదేవప్ప మృతికి రేవంత్దే బాధ్యత

– ఎన్నికల సంఘం విచారణ జరపాలి – రేవంత్ రెండేళ్లుగా ఏమీ చేయకుండా తనపై విమర్శలా? – మండిపడ్డ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి న్యూదిల్లీ, ఫిబ్రవరి 10: మక్తల్ బీజేపీ అభ్యర్థి మహదేవప్ప మృతికి సీఎం రేవంత్ బాధ్యత వహించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఎన్నికల సంఘం విచారణ జరిపి చర్యలు…
