నాడు పంజరంలో పక్షులు… నేడు సర్కారుపైనే సవాళ్లా?

“నాడు అణచివేత, భయం ముందర మోకరిల్లి, పంజరంలో పక్షుల్లా మౌనం వహించిన కొందరు ఉద్యోగ నేతలు, నేడు ప్రజాస్వామ్యయుతంగా స్వేచ్ఛను ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై “బెదిరింపు ధోరణి” ప్రదర్శించడం వెనుక ఉన్న అసలు రాజకీయం ఏమిటి?” అణచివేతపై నిశ్శబ్దం… స్వేచ్ఛపై సమరమా? స్వేచ్ఛను సద్వినియోగం చేసుకోవడం ప్రజాస్వామ్య వ్యవస్థ ఉన్నతమైన లక్షణం. కానీ, అదే స్వేచ్ఛను…
