ఫోన్ట్యాపింగ్లో కెటిఆర్ చిప్పకూడా తినాల్సిందే

సిగ్గులేకుండా ట్యాప్ చేశామని చెప్పడం అహంకారమే వందరోజుల పాలనలో ప్రజల సమస్యలకు ప్రాధాన్యం ఉద్యోగులకు ఠంచన్గా జీతాలు ఇస్తున్నాం వాల్మీకి బోయల సమస్యలు పరిష్కరిస్తాం గాంధీభవన్ల్లో మీడియాతో సిఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్,ప్రజాతంత్ర,మార్చి29: ఫోన్ ట్యాపింగ్ వ్యవహ రంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతమంది ఫోన్లు విన్నామని కేటీఆర్ అంటున్నారని,…
