గోదావరి నీళ్లు తెస్తేనే.. కేసీఆర్ కామారెడ్డిలో అడుగుపెట్టాలి
కాంగ్రెస్ ఏం చేసిందో..నాగార్జున సాగర్ కట్టమీద చర్చిద్దామా? బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ బొందలగడ్డగా మారింది కేసీఆర్ కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లు దిగమింగాడు:టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి శ్రీకాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ మంత్రి చంద్రశేఖర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 23: కాంగ్రెస్ ఏం చేసిందో..నాగార్జున సాగర్ కట్టమీద చర్చిద్దామా? అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్…
