ఫోన్ ట్యాపింగ్పై రేవంత్కు చిత్తశుద్ది లేదు

– కేసీఆర్పై చర్యలకు వెనకాడుతున్నారు – కరీంనగర్లో ఓటేసిన కేంద్ర మంత్రి బండి దంపతులు కరీంనగర్, ఫిబ్రవరి 11: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా కరీంనగర్ జ్యోతినగర్ ఎస్ఆర్ హైస్కూల్లో కుటుంబ సభ్యులతో కలిసి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మరోసారి విరుచుకుపడ్డారు. ఫోన్ ట్యాపింగ్…
