సింగరేణి బోనస్ను బోగస్ చేసిన రేవంత్

– కార్మికులకు ఇచ్చే లాభాల్లో 50శాతం పైగా కోత – ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి హరీష్రావు ఫైర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22 : దసరా పండుగ పూట సింగరేణి కార్మికులకు చేదు కబురు చెప్పారంటూ ముఖ్యమంత్రి రేవంత్పై బీఆసనబ్ణన ఎమ్మెల్యే హరీష్రావు ధ్వజమెత్తారు. సమైక్య రాష్ట్రంలో అయినా, ఇప్పుడైనా సింగరేణి కార్మికులకు కాంగ్రెస్…
