కోహెడ మార్కెట్ భూమిపై రేవంత్ రెడ్డి కన్ను

– రూ.3 వేల కోట్ల భూమిని అనుయాయులకు కట్టబెట్టే కుట్ర – పండ్ల మార్కెట్ సందర్శనలో మాజీ మంత్రి హరీశ్ రావు ధ్వజం కోహెడ, ప్రజాతంత్ర, ఏప్రిల్ 6: ఈరోజు ఇక్కడికి రాజకీయాల కోసం రాలేదు.. రైతుల కోసం వచ్చాను.. ఈ సమస్య బీఆర్ఎస్ పార్టీదో కాంగ్రెస్ పార్టీదో కాదు- ఇది రైౖతుల సమస్య అని…
