ప్రభుత్వంపై విశ్వాసం నింపిన ఫలితాలు

– 75 శాతం స్థానాల్లో గెలుపు ఆషామాషీ కాదు – ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తాం – పిసిసి చీఫ్ మహేష్ కుమార్ నిజామాబాద్.ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాం గ్రెస్ ఘనవిజయం సాధించడం ద్వారా మరోమారు సత్తా చాటిందని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. మెజారిటీ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కాంగ్రెస్…
