సవాళ్లకు అనుగుణంగా సిబ్బంది పునర్వ్యవస్థీకరణ

– ట్రాఫిక్, రోడ్డు భద్రతకు అత్యధిక ప్రాధాన్యం – డీజీపీ ఆనంద్ – గ్రేహౌండ్స్, ఆక్టోపస్, ఎసఐబీ నుంచి 513మంది ఇతర విభాగాలకు బదిలీ – డ్రగ్స్, సైబర్ నేరాలు, ఆన్లైన్ బెట్టింగ్పై ప్రత్యేక దృష్టి – రెండు నెలల అటాచ్మెంట్ అనంతరం సిబ్బందికి కొత్త బాధ్యతలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 19: మారుతున్న నేర…
