కేయూ క్యాంపస్లో ఆంక్షలు

– నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు – రిజిస్ట్రార్ రామచంద్రం కాళోజి జంక్షన్/హనుమకొండ, ప్రజాతంత్ర, డిసెంబర్ 1 : కాకతీయ విశ్వవిద్యాలయం క్యాంపస్లో విద్యార్థులపై ఆంక్షలు పెట్టారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా క్యాంపస్లోని వివిధ ప్రాంతాల్లో, హాస్టళ్ళలో ఆంక్షలు విధిస్తూ సోమవారం సర్క్యులర్ జారీ చేశారు. విద్యాలయంలో హాస్టల్, కళాశాల నిబంధనలు ఉల్లంఘించిన విద్యార్థులపై కఠిన…
