ప్రాణహిత-చేవెళ్ల పునరుద్ధరిస్తాం

– సమ్మక్క-సారక్క ప్రాజెక్టుకు నీటి కేటాయింపుల ప్రతిపాదనలు – పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు ప్రాధాన్యత -హెలిబోర్న్ సర్వేకు రెండు హెలికాప్టర్లు సిద్ధం – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 8: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పూర్తికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి…
