శాస్త్రీయ పద్ధతుల్లో ఆ మూడు బ్యారేజీల పునరుద్ధరణ

– కేంద్ర జలవనరుల సంఘం సూచనలను పరిగణనలోకి తీసుకుంటాం – మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారంలపై మంత్రి ఉత్తమ్ సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 12: కాళేశ్వరం ప్రాజెక్టులోని అంతర్భాగాలైన మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం బ్యారేజీల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నామని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖల మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర జలవనరుల…
