Tag #Reservoirs #handed over to AP #Minister Uttam

జలాశయాలను ఏపీకి అప్పనంగా అప్పగించారు

– తిరిగి మన వాటా రాబట్టేందుకు పోరాటం – ఎన్‌డిఎస్‌ఏ మార్గదర్శకాలకనుగుణంగా కాళేశ్వరం బ్యారేజిల పునరుద్ధరణ -మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 9: ఆంద్రప్రదేశ్‌కు కృష్ణా జలాశయాలను అప్పనంగా అప్పగించిన ఘనత ముమ్మాటికీి బీఆర్‌ఎస్‌ పాలకులదేనని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆరోపించారు.…