Tag reservation policy

రోహిణి కమిషన్: ఆరేళ్ల విచారణ… మూడేళ్లుగా మౌనం!

“రోహిణి కమిషన్ ప్రయాణమే ఈ అంశం ఎంత క్లిష్టమైనదో తెలియజేస్తుంది.మొదట స్వల్ప వ్యవధిలో నివేదిక ఇవ్వాల్సిన కమిషన్ గడువు పదేపదే పొడిగించబడింది. మొత్తం 14 సార్లు గడువు పొడిగించినట్లు సమాచారం.చివరకు దాదాపు ఆరేళ్ల అనంతరం, 2023 జూలై 31న జస్టిస్ రోహిణి తన నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించారు.కానీ నివేదిక సమర్పణతో సమస్య పరిష్కారం…

కులగణన కొనసాగింపు ఏమిటి?

telanganrtham feature image

 “మొత్తం జనాభాలో దాదాపు 97 శాతాన్ని పరిశీలించిన సమగ్ర సర్వే మొదటి అంకం. ఆ సర్వే గణాంకాలను నిశితంగా పరిశోధించిన నిపుణుల బృందం తయారు చేసిన నివేదిక రెండో అంకం. ఆ నివేదిక ఆధారంగా తీసుకోవలసిన పాలనాపరమైన విధానాలు, చర్యలు మూడో అంకం. ఈ మూడు అంకాల కార్యక్రమంలో రెండు అంకాలను విజయవంతంగా పూర్తి చేసినందుకు ప్రభుత్వానికి…