చైనా మాంజా విక్రయాలపై నివేదిక ఇవ్వండి

– హైదరాబాద్ సీపీ ని ఆదేశించిన మానవ హక్కుల కమిషన్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 13: చైనా మాంజా విక్రయాలు, వినియోగంపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయింది. దీనిపై ఫిబ్రవరి 26లోగా పూర్తి నివేదిక సమర్పించాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్ను ఆదేశించింది. బ్యాన్ చేసిన చైనా మాంజా వాడకం వల్ల జరుగుతున్న గాయాలు,…
