రోడ్లు, కల్వర్టులకు తక్షణ మరమ్మతులు చేపట్టాలి

– ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 30: వరద నీరు ప్రవేశించిన లోతట్టు కాలనీలు, గ్రామాలను మ్యాపింగ్ చేసి మరోసారి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అధికారులను ఆదేశించారు. కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులు, వాటర్…
