Tag #Renewable power #invesments #NTPC team

Renewable electricity: ‘పునరుత్పాదక విద్యుత్‌’లో పెట్టుబడికి సిద్ధం

– సీఎంతో ఎన్టీపీసీ బృందం  హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 9: సోలార్‌, విండ్‌ విద్యుత్‌(solar, wind power) ప్రాజెక్టుల్లో దాదాపు రూ.80 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎన్టీపీసీ సీఎండీ (NTPC CMD)గురుదీప్‌ సింగ్‌ బృందం ముఖ్యమంత్రికి వివరించింది. జూబ్లీహిల్స్‌ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి(CM Revanth Reddy)ని ఈ బృందం శనివారం…