పునరుత్పాదక ఇంధన కార్యక్రమాలకు సహకరించండి

సీఎం రేవంత్కు కేందమంత్రి కిషన్రెడ్డి లేఖ దిల్లీ, ప్రజాతంత్ర, జులై 17: భారత దేశపు దీర్ఘకాల ప్రణాళికలైన ఇంధన భద్రత, పర్యావరణ పరిరక్షణను సాకారం చేసుకోవడంలో భాగంగా ఆర్థిక పురోగతిని, అభివృద్ధి అవకాశాలను సమతుల్యం చేసుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం అత్యంత కీలకం అని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి…
