Tag religious tourism

వ్యాపారీకరణ ముసుగులో చార్ ధాం యాత్ర

  మోక్ష మార్గంలో హిమాలయ సాక్షిగా మహా దోపిడీ – భీతిల్లజేసే నిజాలు భారతీయ సనాతన ధర్మంలో తీర్థయాత్రలకు అత్యున్నత ప్రాధాన్యత ఉంది. మోక్ష సాధనకు, ఆత్మశుద్ధికి ఇవి మార్గాలుగా భావిస్తారు. ముఖ్యంగా హిమాలయ పర్వత శ్రేణుల ఒడిలో, ప్రకృతి రమణీయత నడుమ వెలిసిన యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ క్షేత్రాలను దర్శించడం హిందువుల ఆధ్యాత్మిక…

ఆధ్యాత్మిక శోభ మూఢ విశ్వాసాలతో తెల్లారుతున్న బతుకులు

“తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. కార్తీకమాసంలో  దేవాలయాలకు క్యూ కడుతున్నారు. కొందరు అయ్యప్ప మాల ధరిస్తున్నారు, ఇంకొందరు అరుణాచలం గిరిప్రదిక్షణ వెళ్లేందుకు సిద్దపడుతున్నారు. చిన్న దేవాలయాల్లో గుండాట,పేకాట, క్యాబరే డాన్స్, జూదం పెచ్చరిల్లి పోయాయి. వెర్రి పుంతలు తొక్కుతున్న ఈ ప్రక్రియ ఏ సంప్రదాయం.. ఏ సనాతనము అర్థం కావడం లేదు.” కొయ్య బొమ్మలు …