ఆల్ట్న్యూస్ జుబేర్కు ఊరట
అన్ని కేసుల్లోనూ సుప్రీం బెయిల్ కేసులను దిల్ల్లీకి బదిలీ చేస్తూ ఆదేశాలు న్యూ దిల్లీ,జూలై20: ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహ్మద్ జుబేర్కు సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. అన్ని కేసుల్లోనూ ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. 20వేల బెయిల్ బాండును పూచీకత్తుగా సమర్పించాలని జుబేర్ను ఆదేశించింది. దీంతో ఆయన జైలు నుంచి…
