సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీకి ఊరట

– భారత ఆర్మీపై అనుచిత వ్యాఖ్యల కేసు – ట్రయల్ కోర్టు చర్యలను నిలిపివేసిన ‘సుప్రీం’ న్యూదిల్లీ, డిసెంబర్ 3: భారత ఆర్మీపై అనుచిత వ్యాఖ్యల కేసులో కాంగ్రెస్ నేత రాహుల్గాంధీకి ఉపశమనం లభించింది. ఆయనపై ట్రయల్ కోర్టు చర్యలను గురువారం నిలిపివేస్తూ సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులను వచ్చే ఏప్రిల్ 22 వరకు పొడిగించింది. రాహుల్గాంధీ…
