ఓవర్సీస్ స్కాలర్షిప్ బకాయిలు క్లియర్ చేయండి

– 2022 నుంచి నేటివరకు రూ.303 కోట్లు పెండింగ్ – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆదేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 29: పెండిరగ్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసి, మైనారిటీ విద్యార్థుల ఓవర్సీస్ స్కాలర్షిప్ బకాయిలు రూ.303 కోట్లను వెంటనే విడుదల చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆదేశించారు.…
