గ్రూప్-1 మెయిన్స్ షెడ్యూల్ విడుదల

21 నుంచి 27 వరకు పరీక్షలు మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు నిర్వహణ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 9: తెలంగాణలో ‘గ్రూప్-1’ మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. అక్టోబరు 21 నుంచి 27 వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి…
