Tag #Relaxation #should be given #crop purchases #Minister Tummala #letter to Central

పంటల కొనుగోళ్లలో సడలింపులు ఇవ్వాలి

– ‘మొంథా’తో సోయా, మొక్కజొన్న, పత్తి రైతులకు నష్టాలు – కేంద్ర మంత్రులకు రాష్ట్ర మంత్రి తుమ్మల లేఖలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 13: రాష్ట్రంలో మొంథా తుఫాను, అనిశ్చిత వాతావరణం కారణంగా సోయాబీన్‌, మొక్కజొన్న, పత్తి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నందున ఆయా పంటల కొనుగోలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సడలింపులు ఇవ్వాలని మంత్రి…

You cannot copy content of this page