ఘన-తెలంగాణ మధ్య సంబంధాలు కొనసాగాలి

– సీఎంను కలిసిన రిపబ్లిక్ ఆఫ్ ఘన హైకమిషనర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 8: ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని రిపబ్లిక్ ఆఫ్ ఘన హైకమిషనర్ క్వాసి ఒబిరి-డాన్సో బుధవారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. హైకమిషనర్గా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా హైదరాబాద్కు వచ్చిన ఆయన ఘన- తెలంగాణ మధ్య సంబంధాలు కొనసాగాలని ఆకాంక్షించారు. విద్య,…
