రెగట్టా పోటీల్లో బీసీ గురుకుల విద్యార్థులకు పతకాలు

– 2026 ఆసియన్ గేమ్స్, 2028 ఒలింపిక్స్ లక్ష్యం – మంత్రి పొన్నం, కార్యదర్శి శ్రీధర్, ఎంజేపీ కార్యదర్శి సైదులు అభినందనలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 31: జాతీయస్థాయిలో జరిగిన టి స్కాన్ యూత్ ఓపెన్ రెగట్టా పోటీల్లో బీసీ గురుకుల విద్యార్థులు బంగారు, వెండి పతకాలు సాధించారు. యాచ్ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన యూత్…
