బొగ్గు రంగంలో సంస్కరణలు క్షేత్రస్థాయికి చేరాలి

– ప్రధాని విజన్కు అనుగుణంగా ముందుకు సాగాలి – వచ్చే రెండేళ్లలో శాస్త్రీయంగా అత్యధిక గనులు మూసేయాలి – అధికార్లు, కలెక్టర్లతో సమన్వయంతో పనిచేయాలి -పర్యావరణ రక్షణకు పెద్దపీట వేయాలి – లాభాల మైన్లపై దృష్టి సారించాలి – భద్రతపై రాజీవద్దు – చింతన్ శిబిర్ చర్చలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి…
