అప్పుల వారి వేధింపులే కారణం
– కుటుంబం ఆత్మహత్య కేసును ఛేదించిన పోలీసులు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 2: అంబర్పేట్లో కుటుంబం ఆత్మహత్య కేసును పోలీసులు ఛేదించారు. గత నెల 24న రామ్రాజ్తో పాటు అతడి భార్య మాధవి, కుమారుడు శశాంక్ రాజ్ బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. కుటుంబం ఆత్మహత్యకు గల కారణాలను సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షితమూర్తి మీడియాకు…
