రీసైక్లింగ్ అత్యంత కీలకం

– క్రిటికల్ మినరల్ రంగంలో ఆత్మనిర్భరత సాధన యత్నం – కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి న్యూదిల్లీ, ఏప్రిల్ 1: సుస్థిరమైన, పర్యావరణహిత విధానాల ద్వారా కీలక ఖనిజాల భద్రతను సాధించేందుకు భారత ప్రభుత్వం మిషన్ మోడ్లో పనిచేస్తున్నదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ గ్రేటర్…
