పేదల ఆకలి తీర్చే రేషన్ డీలర్లకే కష్టాలు

– కమీషన్ చెల్లించకపోవడంతో పస్తులుండే పరిస్థితి – కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంపై హరీష్రావు ధ్వజం హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 23: నెలలతరబడి కమీషన్ చెల్లించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ డీలర్ల జీవితాలతో చెలగాటమాడటం దుర్మార్గమని బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు రేషన్ బియ్యం పంపిణీ…
