ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలలో వేగంగా అభివృద్ధి

యువత సాధికారత కోసం కేంద్రం కృషి 3 సంవత్సరాలలో కనీసం అయిదు వేల మందికి ఉత్తమ శిక్షణ సికింద్రాబాద్లో నీలిట్ సెంటర్ను ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి యువత సద్వినియోగం చేసుకోవాలని సూచన హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 13 : ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ప్రపంచ దేశాలకు ధీటుగా భారత్ వేగంగా అభివృద్ధి సాధిస్తుందని…
