బాలిక కిడ్నాప్, అత్యాచారం కేసులో 32ఏళ్ల జైలు

– నల్లగొండ పోక్సో కోర్టు సంచలన తీర్పు నల్లగొండ,ప్రజాతంత్ర,అక్టోబర్22: పోక్సో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. మైనర్పై అత్యాచారం కేసులో దోషికి 32యేళ్ల జైలు శిక్ష విధించింది. శిక్షతోపాటు 75వేల రూపాయల జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు ఇంఛార్జీ జడ్జి రోజారమణి తీర్పును వెలువరించింది. 2022 లో నల్లగొండ టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జరిగిన బాలిక…
