ఏదులాపురంలో అట్టహాసంగా ముగ్గుల పోటీలు

– పాల్గొన్న 825 మంది ఆడపడుచులు – సృజనాత్మకతకు అద్దం పట్టిన రంగవల్లులు – వృద్ధురాలి ఉత్సాహానికి మంత్రి ఫిదా – ప్రత్యేక నగదు పురస్కారం – బహుమతులందజేసిన మంత్రి పొంగులేటి దంపతులు, ఎంపీ రఘురాం రెడ్డి ఏదులాపురం, ప్రజాతంత్ర, జనవరి 12 : తెలుగు లోగిళ్లలో సంక్రాంతి వెలుగులు ముందే వచ్చాయి. ఏదులాపురం మున్సిపాలిటీ…
