Tag #Rangam #ujjaini Mahakali temple #Bonalu

రాష్ట్రాన్ని, కేంద్రాన్ని కాపాడతా

రంగంలో భవిష్యవాణి వినిపించిన మాతంగి స్వర్ణలత సికింద్రాబాద్‌, ప్రజాతంత్ర, జులై 14: బోనాలు పండుగ సందర్భంగా అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే కార్యక్రమాలలో ఒకటైన సంప్రదాయ రంగం సోమవారం సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సంవత్సరం భవిష్యవాణిలో దైవవాణి మాతంగి స్వర్ణలత తీవ్ర ఉద్వేగభరితమైన హెచ్చరిక స్వరాన్ని వినిపించింది. తొలుత ప్రజల…