గాంధీ సరోవర్ శంకుస్థాపనకు రండి

– కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్కు సీఎం రేవంత్ ఆహ్వానం – దిల్లీలో ముఖ్యమంత్రి బిజీబిజీ – కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, రామ్మోహన్ నాయుడులతో భేటీ న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 12: ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి దిల్లీలో గురువారం బిజీబిజీగా గడిపారు. పలువురు కేంద్ర మంత్రులను ఆయన కలుసుకున్నారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్…
