పట్టాభిషిక్తుడైన రాములోరు

– వైభవోపేతంగా కార్యక్రమం – పట్టు వస్త్రాలు సమర్పించిన గవర్నర్ భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 28 : భద్రాచల క్షేత్రంలో వైభవంగా శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణం జరిగిన మరుసటి రోజైన శనివారంనాడు మిథిలా మండపంలో స్వామివారి పట్టాభిషేకం కూడా అత్యంత వైభవంగా జరిగింది. ఈ వైభవాన్ని తిలకించిన భక్తులు ఆనంద పరవశులయ్యారు. ప్రతి సంవత్సరం కళ్యాణం…
