బీజేపీ అడ్డా కానున్న ఖమ్మం ఖిల్లా

– కమూనిస్టులు కూడా బీజేపీలో చేరనున్నారు – కార్యకర్తల సమ్మేళనంలో బీజేపీ అధ్యక్షుడు రామచందర్రావు ఖమ్మం, ప్రజాతంత్ర, జులై 29: ఖమ్మం జిల్లాలో బీజేపీ మరింత బలపడుతోందని, ఇప్పటివరకు కమ్యూనిస్టుల గడ్డగా భావించే ఈ జిల్లా రాబోయే రోజుల్లో బీజేపీ అడ్డాగా మారనుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్రావు అన్నారు. వెస్ట్ బెంగాల్లో అనేకమంది కమ్యూనిస్టు…
