Tag Rally from Gandhi Bhavan

గ్యాస్‌ ‌ధరలపై మహిళా కాంగ్రెస్‌ ఆం‌దోళన గాందీభవన్‌ ‌నుంచి ర్యాలీ

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 9 : డీజిల్‌, ‌పెట్రోల్‌, ‌గ్యాస్‌, ‌నిత్యవసర ధరల పెంపునకుఎ నిరసనగా మహిళా కాంగ్రెస్‌ ‌నేతలు రోడ్డెక్కారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలంటూ ఆందోళన నిర్వహించారు. సోమవారం గాంధీ భవన్‌ ‌నుంచి మొజాంజాహి మార్కెట్‌ ‌వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. నిత్యవసర ధరలు పెంచి కేంద్ర సర్కార్‌ ‌పేదల నడ్డి విరిచిందని…