విహెచ్, జెట్టిలకు రాజ్యసభ టిక్కెట్లు ఇవ్వాలి

– ఆ ఇద్దరి సభ్యత్వాలపై ఆలోచించండి – ఖర్గేను కోరిన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి న్యూదిల్లీ, ఫిబ్రవరి 26: తెలంగాణలో ఖాలీ అవుతున్న రెండు రాజ్యసభ స్థానాల్లో కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు, జెట్టి కుసుమ కుమార్లకి ఇవ్వాలని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను…
