పశ్చిమాసియా యుద్దంతో ఇంధన సరఫరాలో సమస్యలు

– పర్యవేక్షణకు రాజ్నాథ్ నేతృత్వంలో కమిటీ – పెట్రో ధరలపై ఎక్సైజ్ సుంకం తగ్గించిన కేంద్రం – పెట్రోల్పై రూ.13, డీజిల్పై రూ.10 తగ్గిస్తూ ఆదేశం న్యూదిల్లీ, మార్చి 27: పశ్చిమాసియాలో యుద్ధంతో దేశంలో గ్యాస్, క్రూడాయిల్ సరఫరాలో సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సమస్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు కేంద్ర మంత్రులతో…
