రాజీవ్ స్వగృహ ఓపెన్ ప్లాట్ల బహిరంగ వేలం

– తొర్రూర్లో తొలి రోజున 59 ప్లాట్ల విక్రయాల ద్వారా రూ. 46 కోట్ల ఆదాయం . – మంగళవారం మరో 104 ప్లాట్లకు బహిరంగ వేలం హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 17: రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ అధ్వర్వంలోని ఓపెన్ ప్లాట్ల విక్రయాలకు మరోసారి మంచి స్పందన వచ్చింది. నగర శివారు ఓఆర్ ఆర్కు సమీపంలోని…
