Tag #Rajasthan #school building #collapsed

రాజస్థాన్‌లో ఘోర దుర్ఘటన

– పాఠశాల కూలి ఏడురుగురు మృతి జయపుర,జూలై25:రాజస్థాన్‌  ‌లోని ఝాలవర్‌ ‌లో ప్రభుత్వ పాఠశాల భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు పెరిగింది. శుక్రవారం ఉదయం 8.30 గంటల సమయంలో ఝాలవర్‌ ‌జిల్లా మనోహర్‌ ‌థానాలోని పిప్లోడి ప్రభుత్వ పాఠశాల భవనం ఒక్కసారిగా కూలిపింది. ఈ ప్రమాదంలో నలుగురు చిన్నారులు అక్కడికక్కడే మరణించారు. మరో…