రెండుసార్లు రైతు భరోసాకు ఎగనామం

– సీఎం రేవంత్ రెడ్డి హరీష్రావుపై విమర్శలు మెదక్, ప్రజాతంత్ర, డిసెంబర్ 18: రేవంత్ రెడ్డి వచ్చాక రెండుసార్లు రైతు భరోసా ఎగ్గొట్టారని మాజీ మంత్రి హరీష్రావు అన్నారు. వ్యవసాయానికి కరెంట్, నీళ్లు అవసరం అయితే కాంగ్రెస్ మాత్రం యాప్లు, మ్యాప్లు కావాలి అంటున్నదన్నారు. మెదక్లో ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి వచ్చాక బస్ చార్జీలు…
