రైల్వే పెండింగ్ ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేయండి

– కొత్త లైన్ల కోసం భూసేకరణకు సిద్దం – భవిష్యత్ అవసరాలకనుగుణంగా ప్రాజెక్టులు – పర్యాటక కేంద్రాలను అనుసంధానిస్తూ రైల్వే లైన్లు – శంషాబాద్ – అమరావతి మధ్య గ్రీన్ కారిడార్ -రైల్వే అధికారుల సమీక్షలో సిఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్11: పెండింగ్లో ఉన్న రైలు ప్రాజెక్టులు, లైన్లను వేగవంతంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం…
