బంగ్లా చొరబాటుదారులకు అండ

– వోట్ల చోరీ ఆరోపణల వెనక ఇదే లక్ష్యం – రాహుల్ తీరుపై మండిపడ్డ కేంద్ర మంత్రి అమిత్ షా పాట్నా,సెప్టెంబర్18: వోట్ల చోరీ అంటూ ‘ఇండియా’ కూటమి తప్పుడు ఆరోపణలు చేస్తోందని కేంద్ర మంత్రి అమిత్ షా విమర్శించారు. భాజపా అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను తొలగిస్తుందని గతంలో ఇదే తరహా దుష్ప్రచారం చేసిందన్నారు. బిహార్లోని…
