Tag Rahul Gandhi tour in telangana

నిజాం చెక్కర ఫ్యాక్టరీ తెరిపిస్తాం : రాహుల్‌ ‌గాంధీ

తెలంగాణ రాష్ట్రంలో రాబోయేది బబ్బర్‌ ‌షేర్‌ ‌తెలంగాణ అని ఏఐసిసి అగ్రనేత రాహుల్‌ ‌గాంధీ అన్నారు. శుక్రవారం జగిత్యాల పర్యటనలో భాగంగా కార్నర్‌ ‌మీటింగ్‌లో మాట్లాడుతూ..‘సింహాలు సింగిల్‌గానే కాదు..గుంపులుగా కూడా వొస్తాయ్‌’ అన్నారు. తెలంగాణాలో కాంగ్రెస్‌ ‌సింహాలు గర్జిస్తున్నాయ్‌..‌రాబోయేది బబ్బర్‌ ‌షేర్‌ ‌తెలంగాణా అన్నారు. ప్రజల తెలంగాణా కోసమే కాంగ్రెస్‌ ‌పార్టీ కట్టుబడి ఉందన్నారు. తెలంగాణాలో…