పార్లమెంట్లో మీ గొంతుకగా ప్రశ్నిస్తాం
నీట్ ఫలితాల్లో అవకతవకలపై విద్యార్థులకు రాహుల్ గాంధీ హామీ మోదీ 24 లక్షల విద్యార్థులను, వారి కుటుంబాలను నాశనం చేశారని విమర్శ ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్, జూన్ 9 : నీట్ ఫలితాల్లో అవకతవకలపై 3వ సారి ప్రధాని పదవిని చేపట్టబోయే నరేంద్రమోదీని దుయ్యబట్టారు. పార్లమెంట్లో విద్యార్థుల గొంతకగా కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుందని లోక్ సభలో…