ఎమ్మెల్యేల ‘చోరీ’పై రాహుల్ సిగ్గుపడాలి

– జాతీయస్థాయి వోట్ చోరీ కంటే తీవ్రమైన నేరం -బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 12: తెలంగాణలో జరుగుతున్న ఎమ్మెల్యేల ‘చోరీ’పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడకపోవడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా తప్పుపట్టారు. ఇది రాహుల్ గాంధీ జాతీయ స్థాయిలో లేవనెత్తుతున్న వోట్ చోరీ కంటే దారుణమైన…
