అప్పులపై భార్యాభర్తల మధ్య గొడవలు

– ఉరేసుకుని భార్య ఆత్మహత్య జగిత్యాల, ప్రజాతంత్ర, జనవరి 13: కోరుట్ల పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. అప్పు చెల్లింపు విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరగగా, రమ్య సుధ (36) అనే ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆదర్శనగర్ లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పట్టణంలో బట్టల వ్యాపారం నిర్వహిస్తున్న భర్త శ్రీధర్ భార్య రమ్యసుధ వరంగల్ జిల్లా రాయపర్తి…
